బోన్ క్యాన్సర్ బాలుడికి ఆర్థిక సహాయం

82பார்த்தது
బోన్ క్యాన్సర్ బాలుడికి ఆర్థిక సహాయం
సిద్దిపేటలోని ఆదర్శ కాలనీకి చెందిన 8 తరగతి విద్యార్థి కర్ణకంటి జెర్నియా బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. విషయం తెలుసుకున్న గ్రేటర్ క్రాంతి ఫౌండేషన్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సోమవారం సంస్థ ప్రతినిధుల ద్వారా జెర్నియ కుటుంబానికి రూ. 10, 000 ఆర్థిక సహాయం అందచేశారు. ప్రతినిధులు మాట్లాడుతూ. ఎముక క్యాన్సర్ తో బాధపడుతున్న విద్యార్థి త్వరగా కోలుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி