మోదీ సర్కారుపై చాడ వెంకట్ రెడ్డి ఫైర్

81பார்த்தது
కేంద్రంలో మోడీకి సొంత బలం లేదని అందుకే బీహార్, ఏపికి ప్రత్యేక నిధులు ఇచ్చారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. బుధవారం సిద్దిపేటలోని పార్టీ కార్యాలయంలో వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపించారని మండిపడ్డారు. విభజన హామీలు అమలు కాలేదని అన్నారు. దేశం అభివృద్ధి ఏమో కానీ అప్పులు కుప్పలుగా పెరిగిపోతున్నాయని వెంకట్ రెడ్డి ఆరోపించారు.

தொடர்புடைய செய்தி