రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలి

59பார்த்தது
రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలి
రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఏలూరి కమలాకర్ బుధవారం సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మంద చంద్రసాగర్, సీనియర్ నాయకులు మదగని వెంకట్ యాదవ్, బోయిని పర్శరాములు, మైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி