నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

77பார்த்தது
నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకొని, పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) దుబ్బాక డివిజన్ నాయకులు బరిగె మనోహర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారితిన డబ్బులు నిర్ణయించి, విద్యార్థుల నుండి వేల రూపాయలు ఫీజులు దండుకుంటున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி