తెగి పడిన కరెంటు తీగ.. పట్టించుకోని అధికారులు

70பார்த்தது
సంగారెడ్డి జిల్లా జరాసంఘం మండలం గిన్నేరుపల్లి అనే గ్రామంలో హనుమాన్ మందిర్ వద్ద కరెంటు తీగ తెగిపోయి కిందపడి నాలుగు రోజులు అవుతుంది. కరెంట్ అధికారి నవీన్ కి, గ్రామపంచాయతీ సెక్రటరీకి కూడా చెప్పడం జరిగింది. కరెంట్ సమస్య గురించి ఏ అధికారికి చెప్పిన కూడా పట్టించుకోవడంలేదు అని గ్రామస్తులు వాపోతున్నారు.

தொடர்புடைய செய்தி