పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

62பார்த்தது
పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం
కోహిర్ మండలం గురుజ్ వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం గురువారం నిర్వహించారు. విద్యార్థులు పాఠశాల ఆవరణ మొత్తం శుభ్రం చేశారు. కార్యక్రమ విశిష్టత గురించి ప్రధానోపాధ్యాయులు ప్రభు విద్యార్థులకు వివరించారు. అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

தொடர்புடைய செய்தி