వ్యవసాయ శాఖ ఏడీఏ గా వెంకట లక్ష్మి

72பார்த்தது
వ్యవసాయ శాఖ ఏడీఏ గా వెంకట లక్ష్మి
వ్యవసాయ శాఖ ఏడిఏగా వెంకటలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో సిడిసి మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி