కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి

67பார்த்தது
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ జాతీయ జెండాను మంగళవారం ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవం ఉందని స్వీకరించారు. కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఎస్పీ రూపేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி