వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ

58பார்த்தது
వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ
సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై వినాయక నిమజ్జనాన్ని మల్టీ జోన్-2 ఐ జి సత్యనారాయణ మంగళవారం రాత్రి పరిశీలించారు. వినాయక నిమజ్జనం కోసం చేసిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అక్కడికి సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఎస్పీ రూపేష్, అదనపు సంజీవరావు ఉన్నారు.

தொடர்புடைய செய்தி