ప్రభుత్వ ఐటిఐ లో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం

57பார்த்தது
ప్రభుత్వ ఐటిఐ లో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం
సంగారెడ్డి ప్రభుత్వ ఐటిఐ లో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. విద్యార్థులు కళాశాల ఆవరణలో శుభ్రం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి మాట్లాడుతూ 15 రోజులపాటు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி