జిల్లాలో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం

52பார்த்தது
జిల్లాలో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం
జిల్లాలో వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా నిర్వహించినట్లు ఎస్పీ రూపేష్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ పట్టణాల్లో తాను స్వయంగా బందోబస్తును పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. మల్టీజోన్ ఐజి సత్యనారాయణ కూడా సంగారెడ్డిలో పర్యటించి ఏర్పాట్లను చూసినట్లు చెప్పారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించిన పోలీసు సిబ్బందిని అభినందించారు.

தொடர்புடைய செய்தி