బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

58பார்த்தது
రాష్ట్ర సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటును నిరసిస్తూ సంగారెడ్డి లోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి మంగళవారం నిరసన తెలిపారు. రాష్ట్ర నాయకురాలు మందుల వరలక్ష్మి మాట్లాడుతూ సచివాలయంలో రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీసిందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி