సంగారెడ్డి లో నాగుల పంచమి వేడుకలు

65பார்த்தது
సంగారెడ్డి పట్టణంలో శుక్రవారం నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయం నుంచి మహబూబ్ సాగర్ చెరువు కట్ట, పార్వతి సంగమేశ్వర స్వామి దేవాలయంలోని నాగుల పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. సంతాన నాగిని నాగేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు వేదమంత్రాలతో ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు.

தொடர்புடைய செய்தி