19న సంగారెడ్డి లో జాబ్ మేళా

64பார்த்தது
19న సంగారెడ్డి లో జాబ్ మేళా
సంగారెడ్డి లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 19వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి అనిల్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 10 నుంచి డిగ్రీ వరకు చదివిన 19 నుంచి 27 సంవత్సరాలు వయసున్న యువకులు అర్హులని చెప్పారు. జంపింగ్ అయిన వారిని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. నెలకు 14 వేల రూపాయల వేతనం ఉంటుందని తెలిపారు

தொடர்புடைய செய்தி