అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

62பார்த்தது
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ఎస్ రత్నప్ర
సాద్ గురువారం ప్రకటనలో తెలిపారు.బీబీఏ విద్యార్థులకు బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20న సాయంత్రం 5లోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే 21న ఉదయం 10. 30 గంటల నుంచి ఇంటర్వ్యూ ఉంటుందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி