కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా

54பார்த்தது
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ కొందరు రైతులకు రుణమాఫీ చేయడం సరికాదని చెప్పారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, సాయిలు, మాణిక్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி