రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: బిజెపి

61பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. కంది లోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జహీరాబాద్ లో స్మార్ట్ సిటీ కేటాయింపుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం అభినందనీయమని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, అనంతరావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி