మహిళలకు సురక్షిత ప్రయాణం కోసం బస్సు సౌకర్యం: ఎస్పి

63பார்த்தது
మహిళలకు సురక్షిత ప్రయాణం కోసం బస్సు సౌకర్యం: ఎస్పి
పారిశ్రామిక వాడలలో మహిళల సురక్షిత ప్రయాణానికి సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో షీ షట్లర్ బస్సు సర్వీసులను శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బస్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி