శౌచాడానికి అడ్డంగా గోడ కట్టేశారు

52பார்த்தது
సంగారెడ్డి మున్సిపాలిటీలోని ఎస్పీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన శౌచాలయానికి ముందు ప్రహరీ గోడ నిర్మించారు. ఐదు సంవత్సరాల క్రితం నిర్మించిన శౌచాలయం వినియోగించకపోవడంతో పోలీసులు దాని ముందర ప్రహరి గోడను ఏర్పాటు చేశారు. రెండు లక్షల రూపాయలతో నిర్మించిన శౌచాలయం నిరుపయోగంగా ఉంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி