ఘనంగా శివపార్వతుల పల్లకి సేవ

79பார்த்தது
అమావాస్య సందర్భంగా సంగారెడ్డిలోని వీరభద్ర స్వామి దేవాలయంలో శనివారం రాత్రి శివపార్వతుల పల్లకి సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు శివలింగానికి బిల్వాలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలను అర్చకులు జరిపించారు. మహన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని చేశారు. అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

தொடர்புடைய செய்தி