వినాయక నిమజ్జనాన్ని పరిశీలించిన కలెక్టర్

64பார்த்தது
వినాయక నిమజ్జనాన్ని పరిశీలించిన కలెక్టర్
సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్ట పై వినాయక నిమజ్జనాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం రాత్రి పరిశీలించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాన్ని జరిపించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ సంజీవరావు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி