పీఆర్టీయూతోనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం

57பார்த்தது
పీఆర్టీయూతోనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం
పీఆర్టీయూతోనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్ అన్నారు. రామచంద్రాపురంలో మూడు మండలాల కార్యవర్గ సభ్యుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సుదీర్ఘకాలం తర్వాత పదోన్నతులు ఇప్పించిన ఘనత సంఘానికి దక్కుతుందని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు ప్రభు, పత్రికా సంపాదకులు మణయ్య పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி