విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి

77பார்த்தது
విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి
విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని డి ఎస్పి రవీందర్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డిగ్రీ కళాశాలలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు మత్తు పానీయాలు సేవించడం వల్ల విలువైన జీవితాన్ని నష్టపోతారని చెప్పారు. సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజయ్య, కళాశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி