అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం

74பார்த்தது
అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం
పటాన్చెరు నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ డివిజన్ లలో అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను సూచించారు. గురువారం సాయంత్రం పటాన్చెరు క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభివృద్ధి పనుల పైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி