మండలంలో కురిసిన వర్షం

79பார்த்தது
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం తరువాత వాతావరణం లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకున్నాయి. చల్లని గాలులతో ఆకాశం మేఘావృతంగా మారింది. దీంతో ఒక్కసారిగా వర్షం కురిసింది. దాదాపు అరగంట పాటు మోస్తారు వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.

தொடர்புடைய செய்தி