ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

50பார்த்தது
ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం
తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని జరిపించారు. పాఠశాల ఆవరణలో మొత్తం విద్యార్థులు శుభ్రం చేశారు. కార్యక్రమ విశిష్టత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி