మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత

82பார்த்தது
మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత
పటాన్చెరు డివిజన్ పరిధిలోని మండల పరిషత్ కార్యాలయంలో మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్ సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలలో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி