పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

50பார்த்தது
పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
రెండు నూతన బస్సు సర్వీస్ లను శుక్రవారం పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బస్సు పటేల్ కూడా బీహెచ్ఈఎల్ మెట్రో కాలనీ నుండి బయలుదేరి బీరంగూడ, లింగంపల్లి, అల్విన్ క్రాస్ రోడ్స్, కొండాపూర్ హైటెక్ సిటీ రాయదుర్గం మెట్రో స్టేషన్ టోలిచౌకి మీదుగా మెహదీపట్నం వెళ్తుందని, నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி