మండలంలో కోతుల బీభత్సం

81பார்த்தது
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో కోతుల బీభత్సం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. రోజురోజుకు పెరుగుతున్న కోతుల సంఖ్యతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలు రోడ్లు ఇండ్లు ఇలా ఎక్కడపడితే అక్కడ కోతులు దర్శనమిస్తున్నాయి. సమస్య జటిలంగా మారుతున్న అధికారులు మాత్రం పరిష్కార చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

தொடர்புடைய செய்தி