పటాన్చెరులో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మేయర్

78பார்த்தது
పటాన్చెరులో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మేయర్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని 113 వ డివిజన్ లోని చెరువులను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గురువారం సందర్శించారు. స్థానిక పటాన్చెరు డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి డివిజన్ పరిధిలోని పలుచెరువులను పరిశీలించి గణేష్ నిమజ్జన ఏర్పాటులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி