సెప్టెంబర్ 1 నుంచి పశుగణన

77பார்த்தது
సెప్టెంబర్ 1 నుంచి పశుగణన
జిల్లాలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పశుగణ నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ సంపర్ధక శాఖ అధికారి వసంతకుమారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గణన కోసం 90 మంది అన్యుమరేటర్లు, 32 మంది సూపర్వైజర్లను నియమించినట్లు చెప్పారు. వీరికి ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఇంటింటికి తిరిగి పశువుల వివరాలు సేకరించి ఆన్ లైన్ లో నమోదు చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி