ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించుకోవాలి: ఎమ్మెల్యే

63பார்த்தது
ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించుకోవాలి: ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ, పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ వినాయక మండపాలను పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி