ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది

50பார்த்தது
అమీన్పూర్, ఐడీఏ బొల్లారం, తెల్లాపూర్ లోని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మిస్తున్నారని, కొంత మంది వాటిని యథేచ్ఛగా విక్రయిస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు గురువారం ఆరోపించారు. ప్రభుత్వ భూములకు రక్షణ కరువైందని పేర్కొన్నారు. పట్టణాల్లో ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత పురపాలక కమిషనర్లపై ఉందన్నారు. హైడ్రాను జిల్లాలకూ విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆక్రమణలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி