రికార్డు ధర పలికిన గణపతి లడ్డు

51பார்த்தது
రికార్డు ధర పలికిన గణపతి లడ్డు
గుమ్మడిదల మండలంలో గణపతి లడ్డూ రికార్డు ధర పలికింది. కానుకుంటలో శ్రీఏకశిలా వరసిద్ధి వినాయక దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం లడ్డూ వేలం పాట నిర్వహించగా రికార్డు స్థాయిలో రూ. 2. 02 లక్షలు పలికింది. గోవర్ధన్ రెడ్డి లడ్డూని దక్కించుకోగా, మరో లడ్డూను రూ. 80 వేలకు విశాల్ గౌడ్ దక్కించుకున్నారు.

தொடர்புடைய செய்தி