పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

78பார்த்தது
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కార్యాలయంలో పలుగు గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వంగేటి ప్రతాపరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రధాన కార్యదర్శులు రామ్ రెడ్డి, భాస్కర్ గౌడ్, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி