మంగంపేట శివాలయం ఆలయానికి లక్ష విరాళం

85பார்த்தது
మంగంపేట శివాలయం ఆలయానికి లక్ష విరాళం
జిన్నారం మండలం మంగంపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి శివాలయం ఆలయానికి జంగం వీరప్ప వారసులు ఒక లక్ష రూపాయల విరాళం రామాలయ మాజీ కమిటీ చైర్మన్ వంజరి సత్యనారాయణకి సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాచబోయిన మల్లేశం, రూపే రావు, నరేందర్, మన్నె రఘు, లక్ష్మణ్, వెంకటేష్, శేఖర్ రెడ్డి, కుమార్, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி