శ్రీనివాస్ నగర్ కాలనీలో హిందూ స్మశాన వాటికకు సీసీ రోడ్డు

72பார்த்தது
శ్రీనివాస్ నగర్ కాలనీలో హిందూ స్మశాన వాటికకు సీసీ రోడ్డు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ లో ఉన్న హిందూ స్మశాన వాటికలో అభివృద్ధిలో భాగంగా 20 లక్షలతో సుమారు 100 మీటర్ల సీసీ రోడ్ నిర్మాణ పనులకు శనివారం రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ శంకుస్థాపన చేసి ప్రారభించారు. అన్ని హంగులతో ఎక్కడ లేని విదంగా హిందూ స్మశాన వాటికను తీర్చిదిద్దుతా అని కార్పొరేటర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி