బీసీ కాలనీలో బోనాల ఉత్సవాలు

58பார்த்தது
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీలో శ్రావణమాసం సందర్భంగా బోనాల ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఉత్సవాలకు మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి రాష్ట్ర కార్మిక నాయకులు వరప్రసాద్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు.

தொடர்புடைய செய்தி