టీపీసీసీ అధ్యక్షుని ప్రమాణ స్వీకారంలో బొల్లారం నాయకులు

53பார்த்தது
టీపీసీసీ అధ్యక్షుని ప్రమాణ స్వీకారంలో బొల్లారం నాయకులు
టీపీసీసీ అధ్యక్షుడి'గా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఆదివారం హైదరాబాద్ గాంధీభవన్'కు తరలి వెళ్లారు. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని నాయకులు దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி