ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

53பார்த்தது
ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన రాయికోడ్ లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ చౌక్ వద్ద యూత్ సభ్యులు, అలాగే ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి మందిరం వద్ద సంఘం సభ్యులు స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి, జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని అలపించి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.

தொடர்புடைய செய்தி