రాష్ట్ర కోఆర్డినేటర్ పి రఘు కీలక వ్యాఖ్యలు

51பார்த்தது
తెలంగాణ రైతు సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఓవైపు భారతీయ జనతా పార్టీ హిందూ ముస్లింల గొడవలు చిత్రీకరిస్తుంటే మరోవైపు గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం తమకు అనుకూలంగా మలుచుకొని తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ పీ రఘు ధ్వజమెత్తారు. షాద్నగర్ పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజా పాలన దినోత్సవంలో ప్రసంగించారు.

தொடர்புடைய செய்தி