బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ చేయూత: ఎమ్మెల్యే

74பார்த்தது
బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ చేయూత: ఎమ్మెల్యే
బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎంతో అండగా నిలబడుతుందని దానికి నిదర్శనమే టిపిసిసి చీఫ్ గా మహేష్ గౌడ్ నియామకమని
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ బిసి నాయకులు వ్యాఖ్యానించారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో గురువారం టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ను నియోజకవర్గ బీసీ నాయకులు పెద్ద ఎత్తున కలుసుకుని పూల బొకేలతో సన్మానించారు.

தொடர்புடைய செய்தி