రాజీవ్‌గాంధీ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నా: సీఎం

63பார்த்தது
రాజీవ్‌గాంధీ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నా: సీఎం
మీ ఫామ్ హౌస్‌లలో జిల్లేడు మొలిపిస్తా.. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడండి బిడ్డా.. ఎవడు వస్తాడోరండి దారి చెప్పండి. నేను చూస్తా.. రాజీవ్‌గాంధీ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ తల్లి విగ్రహాన్ని దేశం అబ్బురపడే రీతిలో చేస్తామన్నారు సీఎం రేవంత్. కొండా లక్ష్మణ్ బాపూజీకి విలువ ఇవ్వని సన్నాసి కేసీఆర్ అని మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సంచలన విమర్శలు చేశారు.

தொடர்புடைய செய்தி