రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్‌ ఆగ్రహం

64பார்த்தது
రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్‌ ఆగ్రహం
తెలంగాణ రాజకీయాల్లో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పెను దుమారం రేపుతోంది. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు (సోమవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగనుంది. అయితే రాజీవ్ విగ్రహావిష్కరణను బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని గతంలోనే నిర్ణయించామని అన్నారు.

தொடர்புடைய செய்தி