బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

76பார்த்தது
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిబంధనలు యదేచ్చగా తుంగలో తొక్కారని రాజ్యాంగ విలువలను నాశనం చేస్తున్నారని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రాష్ట్ర గవర్నర్ ను కలుసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ ఎన్. నవీన్ కుమార్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు తదితరులు హాజరయ్యారు. నిరుద్యోగులపై దాడులు కేసులు దాడులు జరుగుతున్నాయి అని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி