ఆ ప్రాంతాలలో కురుస్తున్న వర్షం

73பார்த்தது
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం లోని చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలలో శుక్రవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా వాహనదారులు బాటసారులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி