విషాదం.. సాఫ్ట్ వేర్ మృతి

62பார்த்தது
విషాదం.. సాఫ్ట్ వేర్ మృతి
మణికొండ అల్కాపూరి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. అల్కాపూరి టౌన్ షిఫ్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మిక మరణం చెందాడు. 15 లక్షల వరకు లడ్డు వేలం‌ పాట పాడిన శ్యామ్ గణనాథుడి మండపం వద్ద నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేశాడు. ఇంటికి వెళ్లే సరికి కుప్పకూలిన శామ్ మృతి చెందాడు. గుండెపోటు రావడంతో మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

தொடர்புடைய செய்தி