రోడ్డు పై ఏర్పడిన గుంతలను పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు

73பார்த்தது
రోడ్డు పై ఏర్పడిన గుంతలను పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు
రాజేంద్రనగర్ సర్కిల్ ల్లోని దుర్గా నగర్ చౌరస్తాలో నిత్యం కురుస్తున్న వర్షాలతో ఏర్పడిన గుంతలను ఆదివారం రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీసులు పూడ్చివేశారు. లోతైన గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ప్రమాదాలకు గురువుతున్నారు. అక్కడే మైలార్ దేవ్ పల్లి నుంచి కాటేదాన్ వైపు ఫ్రీ లెఫ్ట్ ఉండటం అక్కడ ఏర్పడిన గుంతల వల్ల వాహనాల వేగం తగ్గి ట్రాఫిక్ కు అంతరాయము ఏర్పడుతుంది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సింహా గౌడ్ గుంతలను పూడ్చి వేయించారు.

தொடர்புடைய செய்தி