రోడ్డుపై గుంతలను పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు..!

78பார்த்தது
రోడ్డుపై గుంతలను పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు..!
రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ, ట్రాఫిక్ సీఐ కిరణ్ కుమార్, ట్రాఫిక్ ఆర్ఐ నర్సింహా గౌడ్ ఆధ్వర్యంలో గురువారం పోలీసు సిబ్బంది రోడ్డుపై ఉన్న గుంతలను అజీజ్ నగర్ లో స్వయంగా పూడ్చారు. రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో అజీజ్ నగర్ లో రోడ్డంతా గుంతలమయమై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలను పూడ్చిన పోలీసులను స్థానికులు, ప్రయాణికులు అభినందించారు.

தொடர்புடைய செய்தி