నేషనల్ స్పోర్ట్స్ మీట్ ఐఐటీలో ఎంపికైన విద్యార్థులు

60பார்த்தது
నేషనల్ స్పోర్ట్స్ మీట్ ఐఐటీలో ఎంపికైన విద్యార్థులు
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కాన్పూర్లో సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు జరిగే కేవిఎస్ 53వ నేషనల్ స్పోర్ట్స్ మీట్ ఐఐటీలో పాల్గొనేందుకు శివరాంపల్లి కేంద్రియ విద్యాలయం నుంచి 7 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఆశిష్ నేహ్రా బాస్కెట్ బాల్, వివేక్ రావత్ బాస్కెట్ బాల్, భవ్య బాస్కెట్ బాల్, రోష్ని తాపా బాస్కెట్ బాల్, శ్రీకాంత్ బాస్కెట్ బాల్, నామన్ బాక్సింగ్, తుషార్ అథ్లెటిక్స్ లో వీరు జాతీయ స్థాయిలో ఎంపికయ్యారు.

தொடர்புடைய செய்தி